యాప్నగరం

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌@Hydలో ఖాళీలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్- హైద‌రాబాద్‌ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

Samayam Telugu 3 Jan 2020, 2:48 pm
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్- హైద‌రాబాద్‌ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
Samayam Telugu security printing press hyderabad invites applications for the recruitment of various posts apply now
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌@Hydలో ఖాళీలు


పోస్టుల వివ‌రాలు..

* ఖాళీల సంఖ్య: 29


పోస్టుల వారీగా ఖాళీలు..


➦ జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌ (ప్రింటింగ్‌): 26


➦ ఫైర్‌మెన్‌ (రిసోర్స్ మేనేజ్‌మెంట్‌): 03


Read Also: UPSC: ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పోస్టులు.. ఇంజినీరింగ్ అర్హత

​అర్హ‌త‌లు..

➦ జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుంచి ఏడాది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


➦ ఫైర్‌మెన్‌ ఉద్యోగాలకు పదోతరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికేట్ ఉండాలి.


Read Also: ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు

వ‌యోపరిమితి..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.01.2020 నాటికి 18 - 25 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.01.1995 - 01.01.2002 సంవత్సరాల మధ్య జన్మించిన వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


Read Also: Jio'లో ఉద్యోగాలు.. డిగ్రీ, పీజీ అర్హతలు

దరఖాస్తు విధానం..

సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం..

ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


Read Also: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 321 ఖాళీలు

పరీక్ష ఫీజు..

అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Read Also: IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,750 - రూ.19,040 జీతంగా ఇస్తారు.


Read Also: నాబార్డులో 154 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు

ముఖ్యమైన తేదీలు..

➦ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.01.2020.


➦ ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.01.2020.


➦ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 08.02.2020.


➦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 08.02.2020


➦ రాతపరీక్ష తేది: మార్చి/ ఏప్రిల్ - 2020


Read Also: కోల్ ఇండియాలో 1326 ఉద్యోగాలు..

​నోటిఫికేషన్, అప్లికేషన్..


Notification


Online Application


Website


Read Also: IOCL'లో జేఈఏ పోస్టులు.. ఇదీ అర్హత


Read More:

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.