యాప్నగరం

Work From Home : ఆఫీసులకు రాకుంటే ప్రమోషన్స్‌ కట్‌.. అల్టిమేటం జారీ..!

Tech Jobs : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ (IBM) ఉద్యోగులకు అల్టిమేటం జారీచేసింది. ఆఫీసులకు రాని వాళ్లకి ప్రమోషన్స్‌ ఉండవంటూ సందేశాలను పంపింది. పూర్తి వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 4 May 2023, 4:35 pm
Work From Home : కరోనా కారణంగా ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును అన్నీ కంపెనీలు కల్పించాయి. ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పని చేయడానికి మొగ్గు చూపించారు. దీంతో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. అయితే ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసుకు రప్పించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
Samayam Telugu Work From Home


ఈ క్రమంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ (IBM) ఉద్యోగులకు అల్టిమేటం జారీచేసింది. ఆఫీసులకు రాని వాళ్లకి ప్రమోషన్స్‌ ఉండవంటూ సందేశాలను పంపింది. ఆఫీసులకు రాని వాళ్లు కెరీర్‌ అవ‌కాశాల‌ను కోల్పోతార‌ని వెల్లడించింది. రిమోట్ వ‌ర్కింగ్ ఉద్యోగుల కెరీర్ ఎదుగుద‌లను దెబ్బతీస్తుంద‌ని.. కెరీర్‌లో ఎద‌గాల‌నుకునే వారు ఆఫీస్ నుంచే ప‌నిచేయాల‌ని సూచించారు.

Tech Mahindra : హైదరాబాద్‌ - టెక్‌ మహీంద్రలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. రూ.3.5 లక్షల వరకూ జీతం
Hyderabad Tech Mahindra : హైదరాబాద్‌ (Hyderabad) మాదాపూర్‌లో ఉన్న చెందిన టెక్‌ మహీంద్రా (Tech Mahindra) సంస్థ సెమీ వాయిస్‌ ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి

B Tech చదివిన వారికి 428 ఇంజినీర్‌ ఉద్యోగాలు.. ఎంపికైన వాళ్లకు రూ.55,000 వరకూ జీతం
BEL Jobs 2023 : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 428 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మే 18 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.