యాప్నగరం

Indian Railway: ఏదైనా డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 147 ఉద్యోగాలు.. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలివే

rrchubli.in Indian Railways Recruitment 2022: సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పరిధిలో ఉన్న ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrchubli.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 25 Apr 2022, 4:18 pm

ప్రధానాంశాలు:

  • సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే జాబ్స్‌ 2022
  • 147 గూడ్స్‌ ట్రెయిన్‌ మేనేజర్‌ పోస్టులు
  • డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే జాబ్స్‌ 2022
South Western Railway Jobs 2022: భారతీయ రైల్వే .. గూడ్స్‌ ట్రెయిన్‌ మేనేజర్‌ (Goods Train Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 147 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఏప్రిల్‌ 25 వరకు అందుబాటులో ఉంటాయి. సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పరిధిలో ఉన్న ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrchubli.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Capgemini Off Campus Drive: మహిళలకు క్యాప్‌జెమినీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.38 లక్షల జీతం.. లింక్‌ ఇదే
మొత్తం ఖాళీలు: 147
  • ఇందులో జనరల్‌ 84, ఓబీసీ 32, ఎస్సీ 21, ఎస్టీ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
  • అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 25, 2022
  • వెబ్‌సైట్‌: https://www.rrchubli.in/undefinedundefined
NPCIL Jobs 2022: బీటెక్‌ వాళ్లకు జాబ్స్‌.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా 255 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు
Indian Railways: రాత పరీక్ష లేకుండానే.. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకోండి
CRIS Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి:
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.