యాప్నగరం

హైదరాబాద్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

సొంతగడ్డపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన హైదరాబాద్.. వేదికగా మారగానే ఓటములు చవిచూసింది. దీంతో మళ్లీ గెలుపు

TNN 17 Apr 2017, 8:33 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీని వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన పంజాబ్.. అనంతరం వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడింది. మరోవైపు సొంతగడ్డపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన హైదరాబాద్.. వేదికగా మారగానే ఓటములు చవిచూసింది. దీంతో మళ్లీ గెలుపు బాట పట్టాలని వార్నర్ సేన ఆశిస్తోంది.
Samayam Telugu kings xi punjab opt to bowl
హైదరాబాద్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్


హైదరాబాద్ జట్టు
డేవిడ్ వార్నర్, ధావన్, హెన్రిక్యూస్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, మహ్మద్ నబీ, ఓజా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బరిందర్, సిద్ధార్థ

పంజాబ్ జట్టు
మనన్ వోహ్రా, ఆమ్లా, సాహా, మోర్గాన్, డేవిడ్ మిల్లర్, మాక్స్‌వెల్, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, కరియప్ప, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.