శ్రీకాకుళం జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. పలాస రైల్వేస్టేషన్లో అత్యంత దారుణ పరిస్థితిలో యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: మరదలితో సెక్స్ చేస్తూ పట్టుబడిన యువకుడు.. ఉదయానికల్లా శవంగా మారి
యువతిపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలిని వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆమెను అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ప్రాణం తీసి రైలు పట్టాల పక్కన పడేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. యువతిపై జరిగిన అత్యంత ఘోరమైన అఘాయిత్యం గురించి తెలుసుకుని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: బాలికపై ఐదుగురి గ్యాంగ్రేప్.. రోడ్డుపక్కన నగ్నంగా పడేసి
Also Read: మరదలితో సెక్స్ చేస్తూ పట్టుబడిన యువకుడు.. ఉదయానికల్లా శవంగా మారి
యువతిపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలిని వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆమెను అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ప్రాణం తీసి రైలు పట్టాల పక్కన పడేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. యువతిపై జరిగిన అత్యంత ఘోరమైన అఘాయిత్యం గురించి తెలుసుకుని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: బాలికపై ఐదుగురి గ్యాంగ్రేప్.. రోడ్డుపక్కన నగ్నంగా పడేసి