తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు కొనప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముమ్మిడివరానికి చెందిన యువతి, గేదెల్లంకకు చెందిన బుడితి శ్రీనివాస్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
Also Read: ప్రియుడితో పెళ్లికి ఓకే చెప్పిన పెద్దలు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ఈ విషయం తెలుసుకున్న పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇద్దరూ కలుసుకోకూడదని కండిషన్ పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆదివారం గ్రామ శివారులో కలుసుకుని పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతిచెందగా.. శ్రీనివాస్ అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ పసుపులేటి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: నర్సుపై కన్నేసిన వైద్యాధికారి... ఇంటికి పిలిచి బెదిరించి అత్యాచారం
Also Read: ప్రియుడితో పెళ్లికి ఓకే చెప్పిన పెద్దలు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ఈ విషయం తెలుసుకున్న పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇద్దరూ కలుసుకోకూడదని కండిషన్ పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆదివారం గ్రామ శివారులో కలుసుకుని పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతిచెందగా.. శ్రీనివాస్ అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ పసుపులేటి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: నర్సుపై కన్నేసిన వైద్యాధికారి... ఇంటికి పిలిచి బెదిరించి అత్యాచారం