యాప్నగరం

డాక్టర్ వేధింపులు తట్టుకోలేక ఏఎన్‌ఎం అఘాయిత్యం.. కాకినాడలో దారుణం

ఉన్నతాధికారి వేధింపులు తాళలేక సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ రూరల్‌లో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 24 Oct 2020, 12:09 pm
తూర్పు గోదావరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారి వేధింపులు తాళలేక ఏఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. కాకినాడ రూరల్ తూరంగి సచివాలయంలో పూర్ణిమ అనే యువతి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమెను మెడికల్ ఆఫీసర్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను బంధువులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం పూర్ణిమ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎన్ఎం
suicide attempt


Also Read: బాలికపై గ్యాంగ్ రేప్.. నోట్లో పురుగుల మందు పోసి.. కర్నూలులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.