భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆవేశంతో తన పురుషాంగాన్ని కోసేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నైలోని వాషర్మన్పేటలో బాబు (40), దేవి (35) అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి పెళ్లయి చాలాకాలం అయినప్పటికీ సంతానం కలగలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు బాబు ఇటీవల మద్యానికి బానిసై భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు.
Also Read: ప్రియుడితో మంచంపై ఉండగా చూశాడని.. భర్తను చంపి మూటకట్టేసింది
ఓ వైపు పిల్లలు కలగడం లేదన్న బాధ, మరోవైపు భర్త మద్యానికి బానిసై తీవ్రంగా వేధించడాన్ని దేవి తట్టుకోలేకపోయింది. సోమవారం భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో దేవి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో వేగలేకపోతున్నానని, విడాకులు తీసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం బాబు మంగళవారం అత్తారింటికి వెళ్లాడు.
Also Read: వైసీపీ నేత హత్యకు కుట్ర.. విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్
అక్కడ మరోసారి భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందాడు. తన మగతనాన్ని శంకిస్తూ భార్య నానా మాటలు అనడాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే కిచెన్లోకి వెళ్లి తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ ఘటనతో దేవి కుటుంబసభ్యులంతా షాకయ్యారు. స్థానికుల సాయంతో వారు బాబును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: అనుమానపు పిశాచి.. భార్యాకుమార్తెలకు నిప్పుపెట్టి ఆ మంటలకే తానూ బలి
Also Read: ప్రియుడితో మంచంపై ఉండగా చూశాడని.. భర్తను చంపి మూటకట్టేసింది
ఓ వైపు పిల్లలు కలగడం లేదన్న బాధ, మరోవైపు భర్త మద్యానికి బానిసై తీవ్రంగా వేధించడాన్ని దేవి తట్టుకోలేకపోయింది. సోమవారం భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో దేవి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో వేగలేకపోతున్నానని, విడాకులు తీసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం బాబు మంగళవారం అత్తారింటికి వెళ్లాడు.
Also Read: వైసీపీ నేత హత్యకు కుట్ర.. విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్
అక్కడ మరోసారి భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందాడు. తన మగతనాన్ని శంకిస్తూ భార్య నానా మాటలు అనడాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే కిచెన్లోకి వెళ్లి తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ ఘటనతో దేవి కుటుంబసభ్యులంతా షాకయ్యారు. స్థానికుల సాయంతో వారు బాబును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: అనుమానపు పిశాచి.. భార్యాకుమార్తెలకు నిప్పుపెట్టి ఆ మంటలకే తానూ బలి