యాప్నగరం

లోయలో పడిన బస్సు, 20 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గురువారం ప్రైవేటు బస్సు సోలాన్ నుంచి రాంపూర్ వెళ్తుండగా అదుపు తప్పి లోయలోపడిపోయింది.

Samayam Telugu 20 Jul 2017, 11:19 am
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గురువారం ఓ ప్రైవేటు బస్సు సోలాన్ నుంచి రాంపూర్ వెళ్తుండగా అదుపు తప్పి లోయలోపడిపోయింది. దీంతో 20 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సిమ్లా- కిన్నౌర్ జాతీయ రహదారి 5పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Samayam Telugu 20 killed after bus falls into gorge in himachal pradesh
లోయలో పడిన బస్సు, 20 మంది మృతి


ప్రమాదం సంగతి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.