యాప్నగరం

రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

రాజ్యసభ ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభ‌మైన నేప‌థ్యంలో బీజేపీ త‌మ అభ్య‌ర్థుల‌పై నిర్ణ‌యం తీసుకుంది.

TNN 22 Apr 2016, 4:25 pm
రాజ్యసభ ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభ‌మైన నేప‌థ్యంలో బీజేపీ త‌మ అభ్య‌ర్థుల‌పై నిర్ణ‌యం తీసుకుంది. వీరిని సోమవారంలోగా అధికారికంగా ప్ర‌క‌టించనున్నట్లు స‌మాచారం. మొత్తం ఆరుగురుపేర్లను బీజేపీ ఖరారు చేసినట్లు సమాచారం.
Samayam Telugu bjp rajya sabha berths
రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

నామినేట్ చేసివారిలో , బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ​మళయాళ నటుడు సురేష్ గోపీ, ప్రముఖ పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకాం, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, ప్రముఖ ఆర్థిక వేత్త నరేంద్ర జాదవ్ ఉన్నారు. పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభానికంటే ముందే వీరి వివ‌రాల‌ను అధికారికంగా వెల్ల‌డిస్తార‌ని బీజేపీ వ‌ర్గాలు తెలిపాయి.




తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.