యాప్నగరం

తెలుగు రాష్ట్రాలకే కృష్ణా జలాలు: ట్రైబ్యునల్

కృష్ణా జలాల్లో వాటా కోరుతున్న మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇందులో ఏలాంటి హక్కులేదని స్పష్టం చేసిన ట్రైబ్యునల్ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

TNN 19 Oct 2016, 11:53 am
కృష్ణా జలాల్లో వాటా కోరుతున్న మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇందులో ఏలాంటి హక్కులేదని స్పష్టం చేసిన ట్రైబ్యునల్ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
Samayam Telugu brijesh tribunal krishna water sharing between ts and ap
తెలుగు రాష్ట్రాలకే కృష్ణా జలాలు: ట్రైబ్యునల్


దీనిపై తమ వాదనలు, అభ్యంతరాలు నాలుగు వారాల్లో తెలపాలని మిగతా రాష్ట్రాలకు సూచించింది.

బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా నుంచి 1,319 టీఎంసీలను వాడుకుంటున్నాయి.
అయితే కృష్ణా బేసిన్ లో తమకు రావాల్సిన వాటా రావడం లేదని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.