యాప్నగరం

2017 టాప్ న్యూస్: భారతంపై చెరగని ముద్ర

ఏడాది కాలంలో భారత్‌లో జరిగిన ముఖ్య సంఘటనలు. ఇస్రో 2014 ఉపగ్రహాల ప్రయోగం, డోక్లాం వివాదం, ఎన్నికలు.. ఇంకా మరెన్నో..

TNN 31 Dec 2017, 2:09 pm
మరి కాసేపట్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అప్పుడే ఏడాది ముగిసిపోయింది. 2017 భారతీయులకు అనేక అనుభవాలను మిగిల్చింది. డోక్లాంలో చైనా దురక్రమణకు ప్రయత్నిస్తే.. మన సైన్యం రెండున్నర నెలలకుపైగా ప్రతిఘటించింది. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లోడ్రాగన్ వెనక్కి మళ్లింది. ఇస్రో 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి చరిత్ర సృష్టించిందీ ఈ ఏడాదే. కుల్‌‌భూషణ్ జాదవ్‌ను అతడి భార్య, తల్లి కలవడం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రాష్ట్రపతిగా కోవింద్, మిస్ వరల్డ్‌గా మానుషి.. ఇలా ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో వీక్షించండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.