యాప్నగరం

వాజ్‌పేయికి చంద్రబాబు పరామర్శ!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి.. ఆయన కుటుంబసభ్యులు రంజన్ భట్టాచార్యను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Samayam Telugu 18 Jun 2018, 2:10 am
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్య సమస్యలతో ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్ 17న) నీతిఆయోగ్ సమావేశానికి హజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబునాయుడు నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లారు. అక్కడ వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి.. ఆయన కుటుంబసభ్యులు రంజన్ భట్టాచార్యను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.