యాప్నగరం

కపిల్‌మిశ్రాపై పరువు నష్టం కేసు వేసిన జైన్

ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై క్రిమినల్ పరువునష్టం దాఖలైంది. రూ.2కోట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Samayam Telugu 19 May 2017, 1:56 pm
ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై క్రిమినల్ పరువునష్టం దాఖలైంది. రూ.2కోట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ లంచం ఇస్తుంటే కళ్లారా చూశానని కపిల్ ఆరోపణలు చేశారు. దీంతో సత్యేంద్ర జైన్.. తన పరువుకు భంగం కల్గించే ఆరోపణలు చేశారంటూ కపిల్ శర్మ పై పరువునష్టం కేసు పెట్టారు.
Samayam Telugu defamation case against kapil mishra filed by satyendra jain
కపిల్‌మిశ్రాపై పరువు నష్టం కేసు వేసిన జైన్


మిశ్రాతో పాటు బీజేపీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ ఎస్‌ సిశ్రాపై జైన్ ఢిల్లీలోని ఓ కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు.

కేజ్రీవాల్‌ బంధువుల కోసం రూ.50కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించినట్లు జైన్‌ నాతో చెప్పారంటూ మిశ్రా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. డొల్ల కంపెనీలు స్థాపించి హవాలా మార్గంలో ఆప్ నేతలు రూ.కోట్లు సంపాదించారని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.