యాప్నగరం

ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది.

TNN 6 Feb 2017, 9:56 am
దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకి, క్రిమినల్స్‌కి మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ క్రిమినల్ అక్బర్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా మరో క్రిమినల్ రషీద్ పోలీసుల నుంచి తప్పించుకోగలిగాడు. పోలీసులు ఇరువైపుల నుంచి చుట్టుముట్టడంతో అక్బర్‌ని అరెస్ట్ చేయగలిగారు.
Samayam Telugu delhi police arrested wanted criminal akbar in an encounter
ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్


అక్బర్‌కి, పోలీసులకి మధ్య 13 రౌండ్ కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దోపిడీలు, చైన్ స్నాచింగ్, హత్యాయత్నం వంటి కేసుల్లో నిందితుడిగా వున్న వాంటెడ్ క్రిమినల్ అక్బర్ పై రూ.25,000 రివార్డ్ వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.