యాప్నగరం

ఏటీఎంల దగ్గర ప్రథమ చికిత్స యూనిట్లు

నోట్లరద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న భారీ క్యూల వల్ల నెలకొనే తొక్కిసలాటల్లో మరిన్ని మరణాలు సంభవించకుండా,

Samayam Telugu 4 Dec 2016, 1:22 pm
నోట్లరద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న భారీ క్యూల వల్ల నెలకొనే తొక్కిసలాటల్లో మరిన్ని మరణాలు సంభవించకుండా, గాయపడ్డవారికి వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా ప్రథమ చికిత్స యూనిట్లు (కేంద్రాలు) ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ హక్కల నేతలు నీలమ్ కటారా, కవితా శ్రీవాస్తవలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Samayam Telugu demonetization demand for setting up first aid units at atms
ఏటీఎంల దగ్గర ప్రథమ చికిత్స యూనిట్లు


శనివారం బెంగాల్ లోని ఓ ఏటీఎందగ్గర బారీ క్యూలో నెలకొన్న తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

దీనిపై ఆ రాష్ట్ర హక్కుల కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. నోట్లరద్దు అనంతరం ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.