యాప్నగరం

బిహార్ సీఎంను ద్రోహిగా అభివర్ణించిన దీదీ!

నోట్లరద్దును సమర్థించే వారంతా ద్రోహులేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 1 Dec 2016, 10:58 am
నోట్లరద్దును సమర్థించే వారంతా ద్రోహులేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బుధవారం నోట్లరద్దును నిరసిస్తూ ఆర్జేడీ ఆధ్వర్యంలో బిహార్ లో ఏర్పాటు చేసిన ధర్నాలో దీదీ పాల్గొన్నారు.
Samayam Telugu demonetization mamata calls nitish gaddar indirectly
బిహార్ సీఎంను ద్రోహిగా అభివర్ణించిన దీదీ!


నోట్లరద్దు నిర్ణయాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థించారు. మమత నితీష్ పేరెత్తకుండా పరోక్షంగా ఆయన ద్రోహి అంటూ విమర్శలు గుప్పించారు.

బిహార్ లో అడుగుపెట్టిన మమత.. సీఎం నితీష్ కలవలేదు. ఫోన్ కూడా చేయలేదు.

ధర్నా అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణీ రబ్రీదేవీలతో అర్థగంటపాటు సమావేశమయ్యాయి.

నోట్లరద్దును మమత సూపర్ ఎమర్జేన్సీగా అభివర్ణించారు. నోట్లరద్దుతో సామాన్యుడి నుంచి ‘రోటీ కప్డా అవుర్ మకాన్’లను దూరం చేశారని కేంద్రంపై విరుచుకుపడ్డారు.

పాతనోట్లు రద్దయి..కోత్తనోట్లు పూర్థిస్థాయిలో అందుబాటులోకి వచ్చే సమయానికి మోదీ ప్రధానిగా ఉండబోరని దీదీ జోస్యం చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.