యాప్నగరం

దేశంలో 58 శాతం సంపద వీళ్ల వద్దే!

మన దేశంలో ధనవంతులు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నారు. అయితే, దేశంలోని 58 శాతం సంపద మాత్రం వారి వద్దే ఉంది. వినేందుకు చిత్రంగా ఉన్నా.. ఇది నమ్మాల్సిందే.

TNN 16 Jan 2017, 6:26 pm
మన దేశంలో ధనవంతులు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నారు. అయితే, దేశంలోని 58 శాతం సంపద మాత్రం వారి వద్దే ఉంది. వినేందుకు చిత్రంగా ఉన్నా.. ఇది నమ్మాల్సిందే. ఓక్స్‌ఫాం (Oxfam) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో.. మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 75 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నారు. మిగతా ఏడు స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో చూడండి..
Samayam Telugu eight richest people in india
దేశంలో 58 శాతం సంపద వీళ్ల వద్దే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.