యాప్నగరం

పెళ్లివారిళ్లు, రైతులకు కేంద్రం మరో ఛాన్స్

రైతులు, పెళ్ళిళ్లు జరిగే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

TNN 17 Nov 2016, 11:13 am
రైతులు, పెళ్ళిళ్లు జరిగే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పెళ్లి జరిగే కుటుంబాలు బ్యాంకుల నుండి వారానికి రూ.2.50 లక్షలు, రైతులు రూ. 25వేలు విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. అవి కూడా ఒకే ఖాతా నుంచి తీసుకోవాలని కేంద్రం షరతు విధించింది.
Samayam Telugu families can withdraw rs 2 50 lakh for wedding
పెళ్లివారిళ్లు, రైతులకు కేంద్రం మరో ఛాన్స్


‘రైతులకు ప్రభుత్వం విడుదల చేసిన పంట రుణాల నుంచి వారానికి రూ.25వేల చొప్పున విడుదల చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది’ అని ఆర్థికశాఖ కార్యదర్శి శశికాంత దాస్ గురువారం వెల్లడించారు.

అయితే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే డబ్బులు సంబంధిత రైతుల పేరిట విడుదలైన రుణాల నుంచే తీసుకోవాలని, అందుకు సంబంధిత ఆధారాలు చూపించాలని ఆయన సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.