యాప్నగరం

ప్రధాని ఆఫీసు ఎదుట నగ్న ప్రదర్శన

గత కొన్ని రోజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళానాడు రైతులు సోమవారం ప్రధాని కార్యాలయం

Samayam Telugu 10 Apr 2017, 4:19 pm
గత కొన్ని రోజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళానాడు రైతులు సోమవారం ప్రధాని కార్యాలయం ఎదుట వినూత్నరీతిలో నిరసన తెలిపారు. పీఎం ఆఫీసుతో పాటు పలు కీలక కేంద్ర కార్యాలయాలుండే సౌత్ బ్లాక్ ఎదుట రైతులంగా నగ్నంగా నిలబడి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
Samayam Telugu farmers protest in nude outside prime ministers office at delhi
ప్రధాని ఆఫీసు ఎదుట నగ్న ప్రదర్శన


తమిళనాడులోని కరువు ప్రాంతాలకు చెందిన ఈ రైతులంగా తమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఢిల్లీలో నెలరోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరిని ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు, ఇతర ప్రజాసంఘాల నేతలు పరామర్శించారు.

తమ ప్రాంతంలో కరువు ఎలా ఉందో చెప్పడానికి పుర్రెలు, ఎముకలతో ఆందోళన రైతులు ఆందోళన చేస్తున్నారు. కరువు, తుపాను సాయం కింద కేంద్రప్రభుత్వం ఇటీవల తమిళనాడుకు రూ.2, 014,45 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అయితే ఈ మొత్తం తమకు సరిపోదని సాయాన్ని పెంచాలని రైతులు ఉద్యమబాట పట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.