యాప్నగరం

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయణ్ని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Samayam Telugu 10 May 2020, 10:39 pm
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయణ్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆదివారం (మే 10) రాత్రి 8.45 గంటల సమయంలో ఆయన తన నివాసంతో అస్వస్థతకు గురయ్యారు. మన్మోహన్ సింగ్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu మన్మోహన్ సింగ్ (ఫైల్ ఫోటో)
Manmohan Singh

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.