యాప్నగరం

రూ.2000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన

ఆర్బీఐ ఇటీవల ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను ఉపసంహరించి ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

TNN 5 Apr 2017, 7:01 pm
ఆర్బీఐ ఇటీవల ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను ఉపసంహరించే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు బుధవారం లోక్ సభలో ప్రకటన చేశారు.
Samayam Telugu govt says no plans to demonetization of rs 2000 notes
రూ.2000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన


‘‘నకిలీ నోట్లను అరికడుతున్నాం. రూ.2వేలనోట్లను రద్దు చేస్తామని రుమర్లు వినిపిస్తున్నాయి. కానీ అలాంటి ప్రభుత్వానికి లేదు’’ అని రిజుజు స్పష్టం చేశారు.

రూ.2వేల నోట్లలో నకిలీ నోట్లను గుర్తించడం సాధ్యం కాదని దుష్ర్పచారం జరుగుతోందని అయితే అది కరెక్ట్ కాదని స్పష్టం చేసిన రిజుజు...రూ.2వేలనోట్లను వందశాతం కాపీ చేయలేరని... అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.