తమిళనాడు తాజా రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ పేల్చారు. ప్రస్తుతం తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలు పొలిటికల్ హారర్ సినిమాను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. సంక్షోభాన్ని గట్టున పడేయడానికి ప్రధాని మోదీ భూత వైద్యుడిగా మారతారా అంటూ ఆయన సెటైర్ వేశారు.
‘‘తనను సీఎంగా కొనసాగాలని జయలలిత ఆత్మ చెప్పిందని ఓ.పన్నీర్ సెల్వం చెప్పడం చూస్తుంటే తమినాడులో చోటుచేసుకుంటున్న రాజకీయ హారర్ సినిమాను తలపిస్తోంది. మోదీ భూతవైద్యుడిగా మారతారా?’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.
మంగళవారం రాత్రి ఓ పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబావుట ఎగురవేసిన సంగతి తెలిసిందే.
Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now?— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2017
‘‘తనను సీఎంగా కొనసాగాలని జయలలిత ఆత్మ చెప్పిందని ఓ.పన్నీర్ సెల్వం చెప్పడం చూస్తుంటే తమినాడులో చోటుచేసుకుంటున్న రాజకీయ హారర్ సినిమాను తలపిస్తోంది. మోదీ భూతవైద్యుడిగా మారతారా?’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.
మంగళవారం రాత్రి ఓ పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబావుట ఎగురవేసిన సంగతి తెలిసిందే.
Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now?— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2017