యాప్నగరం

భార‌త్ మాతాకీ జై.. ఓ తండ్రి నివాళి

యురీ ఉగ్ర‌దాడుల్లో అమ‌రుడైన ఓ వీర జ‌వాను తండ్రి, తన కుమారుడికి భార‌త్‌మాతాకీ జై అంటూ నివాళులు అర్పించారు.

TNN 20 Sep 2016, 1:23 pm
యురీ ఉగ్ర‌దాడుల్లో అమ‌రుడైన ఓ వీర జ‌వాను తండ్రి, తన కుమారుడికి భార‌త్‌మాతాకీ జై అంటూ నివాళులు అర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌కు చెందిన వీర జ‌వాను హ‌రింద‌ర్ యాద‌వ్‌ తండ్రి.. త‌న కుమారుడికి నివాళులు అర్పిస్తూ.. భార‌త్ మాతాకీ జై అంటూ దేశంపై త‌మ‌కున్న భ‌క్తిని చాటిచెప్పారు. త‌న కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడంటూ క‌న్నీరు మున్నీర‌య్యారు.
Samayam Telugu homage paid to uri terror attack martyrs
భార‌త్ మాతాకీ జై.. ఓ తండ్రి నివాళి




యురీలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మరో జవాన్ రాజేష్ సిన్హాకు తన స్వగ్రామం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జౌన్‌పూర్‌లో అంతిమ యాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో సైనికాధికారులు పాల్గొని నివాళులు అర్పించారు.






తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.