యాప్నగరం

మోడీకి భోజనం వడ్డిస్తోన్న'ఇండియాగేట్' రెస్టారెంట్

జనవరి 22 నుంచి 23వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. యూరప్ దేశాల్లో పక్కా ఇండియన్ ఫుడ్ అందిస్తున్న జ్యూరిచ్ కు చెందిన 'ఇండియాగేట్' అనే రెస్టారెంట్ ప్రధాని మోడీ, ఆరుగురు కేంద్రమంత్రులతో పాటు సమావేశంలో పాల్గొంటున్న భారతీయ ప్రతినిధులందరికీ ఈ రెస్టారెంట్ భోజనం వడ్డిస్తోంది.

TNN 22 Jan 2018, 2:53 pm
జనవరి 22 నుంచి 23వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. యూరప్ దేశాల్లో పక్కా ఇండియన్ ఫుడ్ అందిస్తున్న జ్యూరిచ్ కు చెందిన 'ఇండియాగేట్' అనే రెస్టారెంట్ ప్రధాని మోడీ, ఆరుగురు కేంద్రమంత్రులతో పాటు సమావేశంలో పాల్గొంటున్న భారతీయ ప్రతినిధులందరికీ ఈ రెస్టారెంట్ భోజనం వడ్డిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.