యాప్నగరం

బాబ్రీ కేసు: కరసేవకులను నేనే రెచ్చగొట్టా

బాబ్రీ మసీదుపై దాడికి పురికొల్పింది నేను

Samayam Telugu 21 Apr 2017, 8:53 pm
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కె.అద్వానీకి ఏలాంటి సంబంధం లేదని, ఆరోజు కరసేవలకును రెచ్చగొట్టింది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలాంటి శిక్షను అనుభవించేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన శుక్రవారం వెల్లడించారు.
Samayam Telugu it was me not advani bjp ex mp ram vilas reveals babri masjid demolition incident
బాబ్రీ కేసు: కరసేవకులను నేనే రెచ్చగొట్టా


బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిల హస్తం (కుట్ర దాగి ఉందని) ఉందని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిందే.

ఈ నేపథ్యంలో రామ్ విలాస్ వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి. (బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో అద్వానీ ప్రమేయం లేదు. మసీదు కూల్చివేత జరుగుతున్నప్పుడు నేను వి.హెచ్.పి నేత అశోక్ సింఘాల్, మహంత్ వైద్యనాథ్ లతో ఉన్నాను. కర సేవకులను రెచ్చగొట్టింది. ఆ సమయంలో అద్వానీ, జోషి, విజయ్ రాజే సింథియాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించారు’ అని వేదాంతి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.