ఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ కన్నుమూశారు. బుధవారం ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమో తుది శ్వాస విడిచారు. గత డెసెంబర్ ఆమె శ్వాస తీసుకోవడలో ఇబ్బంది పడితే అప్పట్లో ఎయిమ్స్ లో చేర్పింపి చికిత్సనందిచారు. అయితే ఈ సారి మాత్రం వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. కాగా కమలా అద్వానీ మరణంతో అద్వానీ కుటుంబం లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మరోవైపు కమలా అద్వానీ మృతి పట్ల ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
అద్వానీ సతీమణి కమల ఇక లేరు
ఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ గుండెపోటుతో కన్నుమూశారు.
TNN 6 Apr 2016, 7:27 pm