యాప్నగరం

సీఎంపై ఆరోపణలు: కపిల్ మిశ్రాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన ‘ఆప్’ బహిష్కృత నేత కపిల్ శర్మపై దాడి జరిగింది.

TNN 10 May 2017, 7:19 pm
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన ‘ఆప్’ బహిష్కృత నేత కపిల్ శర్మపై దాడి జరిగింది. కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కపిల్ శర్మ బుధవాం నుంచి తన నివాసంలో నిరహారదీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తగా భావిస్తున్న ఒక వ్యక్తిపై కపిల్ పై పిడిగుద్దులు కురిపించారు.
Samayam Telugu kapil mishra attacked by aap supporter at his residence in delhi
సీఎంపై ఆరోపణలు: కపిల్ మిశ్రాపై దాడి


కపిల్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదులోకి తీసుకున్నారు.
సహరచ ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2 కోట్లు కేజ్రీవాల్ లంచం తీసుకుంటుండగా తాను చూశానని కపిల్ మిశ్ర ఆరోపించిన సంగతి తెలిసిందే. వాటర్ ట్యాంకర్ స్కాంలో ఆప్ నేతలున్నారని ఆయన ఆరోపించారు.

అవినీతికి పాల్పడ్డ కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని కపిల్.. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ సహా అవినీతి నిరోధక శాఖలో ఫిర్యాదు చేశారు.
కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రను పార్టీ నుంచి ఆప్ బహిష్కరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.