యాప్నగరం

వాళ్లను ఫాలో కావొద్దని మోదీకి కేజ్రీవాల్ సలహా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ విషయంపై విన్నవించుకున్నారు.

Samayam Telugu 8 Mar 2017, 4:25 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ విషయంపై విన్నవించుకున్నారు.
Samayam Telugu kejriwal urges pm to un follow of women attackers
వాళ్లను ఫాలో కావొద్దని మోదీకి కేజ్రీవాల్ సలహా


మహిళలను లైంగింకంగా వేధించే వాళ్లు, వారిపై దాడులకు పాల్పడేవారిని ట్విట్టర్ ఖాతాలో ఫాలో కావొద్దని కేజ్రీవాల్ మోదీని కోరారు.

‘‘అందరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలను లైంగికంగా వేధించేవాళ్లు, దాడులకు పాల్పడేవాళ్లను ఫాలో కావొద్దని ఈ రోజు...నేను ప్రధానమంత్రికి విన్నవిస్తున్నా’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Happy women's day to all. On this day, I urge Hon'ble PM to unfollow all those who abuse n threaten women n take strong action against them— Arvind Kejriwal (@ArvindKejriwal) March 8, 2017
కేజ్రీవాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభినందిస్తూ ఆయన ట్వీట్ ను చాలా మంది నెటిజన్లు రిట్వీట్ చేస్తుండగా..మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలపై వేధింపుల కేసుల్లో చిక్కుకున్న ఆమ్ ఆద్మీపార్టీ నేతల పరిస్థితి ఏంటనీ నిలదీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.