యాప్నగరం

విరిగిపడ్డ కొండచరియలు, చిక్కుకున్నవేల మంది

ఉత్తరాఖండ్‌లోని విష్ణుప్రయాగ్-బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు

Samayam Telugu 19 May 2017, 7:47 pm
ఉత్తరాఖండ్‌లోని విష్ణుప్రయాగ్-బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆయా ప్రాంతాల్లో సుమారు 15 వేల యాత్రికులు చిక్కుకున్నట్లు సమాచారం.
Samayam Telugu landslide near vishnuprayaga in uttarakhand 15000 stranded
విరిగిపడ్డ కొండచరియలు, చిక్కుకున్నవేల మంది


కొండచరియల ప్రాంతాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బద్రీనాత్ వైపు రవాణా మార్గాన్ని తాత్కాలికంగా మూసేశారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.