యాప్నగరం

తమిళనాడులో తెలుగు విద్యార్థులకు ఊరట

తమిళనాడులో పాఠశాల స్థాయిలో చదువుకుంటున్న తెలుగు మీడియం విద్యార్థులకు ఊరట లభించింది.

Samayam Telugu 27 Feb 2017, 3:51 pm
తమిళనాడులో పాఠశాల స్థాయిలో చదువుకుంటున్న తెలుగు మీడియం విద్యార్థులకు ఊరట లభించింది. ఈ యేడాది పదో తరగతి పరీక్షలు తెలుగులోనేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది.
Samayam Telugu madras high court says students of telugu can write in their mother tongue
తమిళనాడులో తెలుగు విద్యార్థులకు ఊరట


తమిళేతర భాషలకు మినహాయింపు ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి తాత్కాలకి ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాల స్థాయిలో తమిళం మాతృభాష తప్ప మరే ఇతర భాషల్లో పరీక్షలు నిర్వహించకూడదని గతేడాది తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.