యాప్నగరం

భారత్ బంగ్లా సరిహద్దుల్లో భూప్రకంపనలు

భారత్ బంగ్లా సరిహద్దుల్లో మధ్యస్థాయి భూకంపం సంభవించింది.

TNN 22 Oct 2016, 2:31 am
భారత్ బంగ్లా సరిహద్దుల్లో మధ్యస్థాయి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిచ్టర్ స్కేలుపై 4.2గా నమోదయినట్లు భూకంప పరిశోథకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6.34 గంటల ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం మేఘాలయలో ఉందని తెలిపింది. 4.2 లాంటి స్థాయిలో సంభవించే భూకంపాల వల్ల ప్రమాదం ఉండదని నిపుణులు చెపుతుంటారు. దేశంలో భూకంపాలు అధికంగా వచ్చే జోన్లో ఈశాన్య ప్రాంతం కూడా ఒకటి.
Samayam Telugu medium intensity quake hits indo bangla border
భారత్ బంగ్లా సరిహద్దుల్లో భూప్రకంపనలు



A medium intensity earthquake measuring 4.2 on the Richter Scale on Friday hit India-Bangladesh border region with its epicenter in Meghalaya. According to the National Centre for Seismology, the quake occurred at 6:34 PM at a depth of 10 kms.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.