యాప్నగరం

ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం:మోదీ

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Samayam Telugu 27 Feb 2017, 3:07 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. యూపీలో బీజేపీ ఏపార్టీతో పొత్తులు లేకుండానే ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. సోమవారం మావులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Samayam Telugu modi says bjp will form govt in up alone
ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం:మోదీ


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరి సాయం అక్కర్లేదని..అయితే తమతో కలిసి వచ్చే చిన్నపార్టీలకు కేబినేట్ లో చోటు కల్పిస్తామని చెప్పారు.

సోమవారం యూపీలో 11 జిల్లాలో 51 స్థానాలకు ఐదో విడత పోలింగ్ జరిగింది.

తాము అధికారంలోకి వస్తే యూపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మోదీ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.