మన ఆడబిడ్డలు (కూతుర్లు) రియో ఒలింపిక్స్ లో భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. గుజరాత్లోని సనోసరలో ‘సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ సాగునీటి ప్రాజెక్టు’(సౌనీ)ను ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు, సాక్షి మాలిక్ పతకాలు గెలవడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలంతా క్రీడలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం అన్నారు.
మన ఆడబిడ్డలు గౌరవాన్ని నిలిపారు
మన ఆడబిడ్డలు (కూతుర్లు) రియో ఒలింపిక్స్ లో భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
TNN 31 Aug 2016, 5:48 am