యాప్నగరం

జవాన్లను కాదు నేతలను చంపండి: ఎంపీ

వివాదాస్పద ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలోకెక్కారు.

TNN 4 May 2017, 12:17 pm
వివాదాస్పద ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలోకెక్కారు. రాజకీయాల నాయకులను చంపండి కానీ జవాన్ల కాదని ఆయన మావోయిస్టులకు సూచించారు. ఇటీవల సుక్మాలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై స్పందించిన ఎంపీ పై విధంగా స్పందించారు.
Samayam Telugu pappu yadav asks maoists to kill corrupt politicians not jawans
జవాన్లను కాదు నేతలను చంపండి: ఎంపీ


పప్పూ యాదవ్ పై పలు కేసులున్నాయి. ఆర్జేడీ పప్పూను బహిష్కరించాక.. జన్ అధికార్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.

ఇంతకు ముందు కూడా పప్పూ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అవినీతి పరులైన రాజకీయ నేతలు, అధికారులను చంపితే రూ.10లక్షలు నజరానా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. దళితులు, బీసీలకు ఆయుధాలు ఇవ్వాలని కూడా ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.