యాప్నగరం

స్వామీజీ ఆరోగ్యం గురించి ఆరా తీసిన మోదీ

దశాబ్దాలుగా తన ప్రవచనాలతో లక్షలాది మందికి జ్ఞానం కల్పిస్తూ, సేవా భావంతో కుల మతాలకతీతంగా అనేక మందికి..

TNN 15 May 2017, 6:08 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మే 14) శివకుమార స్వామీజీ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆయన కర్ణాటకలోని తుముకూరులో ఉన్న సిద్ధగంగా మఠానికి ఫోన్ చేసి, స్వామిజీ ప్రధాన శిష్యులతో మాట్లాడారు. 110 ఏళ్ల స్వామిజీ స్వల్ప అనారోగ్య కారణాల వల్ల శుక్రవారం బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చికిత్స అనంతరం శనివారం డిచ్చార్జ్ అయ్యారు. త్వరలోనే ఆ మఠాన్ని సందర్శించి స్వామిజీని స్వయంగా కలుస్తానని మోదీ చెప్పినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
Samayam Telugu pm modi enquirs about the health of sri siddhaganga swamiji
స్వామీజీ ఆరోగ్యం గురించి ఆరా తీసిన మోదీ


దశాబ్దాలుగా తన ప్రవచనాలతో లక్షలాది మందికి జ్ఞానం కల్పిస్తూ, సేవా భావంతో కుల మతాలకతీతంగా అనేక మందికి సాధికారత కల్పిస్తున్న శివకుమార స్వామీజీకి ఆ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. కర్ణాటక ప్రజలు ఆయణ్ని నడిచే దేవుడిగా కీర్తిస్తారు.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.