యాప్నగరం

పోలింగ్: గోవాలో 83శాతం, పంజాబ్‌లో 70 శాతం

అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా మొదటి విడత గోవా, పంజాబ్ లలో పోలింగ్ జరిగింది.

TNN 4 Feb 2017, 7:32 pm
అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా మొదటి విడత గోవా, పంజాబ్ లలో పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి గోవాలో ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేయగా, పంజాబ్ లో కాస్త మందకొడిగా సాగింది. పోలింగ్ పూర్తయ్యే సమయానికి, సాయంత్రం 5 గంటలకి గోవాలో 83 శాతం, పంజాబ్ లో 70 శాతం ఓటింగ్ నమోదైంది. గోవాలో అత్యధిక ఓటింగ్ శాతంతో రికార్డు సృష్టించింది. ఇక పంజాబ్ లో నెమ్మదిగా ఓటింగ్ ప్రారంభమై సాయంత్రానికి ఫర్వాలేదనిపించింది.
Samayam Telugu polling in goa and punjab ends
పోలింగ్: గోవాలో 83శాతం, పంజాబ్‌లో 70 శాతం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.