మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన మూడేళ్ల తర్వాత 1950లో రాష్ట్రపతి నియామకం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 మంది రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు. జులై 25, 2017తో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుంది. తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ రెండుసార్లు ఆ పదవిని అధిరోహించారు. అలాగే, 12 మంది ఉపరాష్ట్రపతులు ఇప్పటి వరకు సేవలు అందించగా.. వారిలో సర్వేపల్లి రాధాక్రిష్ణన్, హమీద్ అన్సారీలు మాత్రమే రెండు సార్లు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పటివరకు రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన ప్రముఖులు ఎవరో ఓసారి చూద్దామా...
1950 to 2017.. మన రాష్ట్రపతులు వీళ్లే!
మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన మూడేళ్ల తర్వాత 1950లో రాష్ట్రపతి నియామకం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 మంది రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు.
TNN 18 Jul 2017, 12:37 pm