యాప్నగరం

అక్కడ ముస్లింలే మసీదును వద్దంటున్నారు

అయోధ్యలో రామ మందిరం ప్రాంతంలో మసీదు నిర్మించరాదని ముస్లింలే కోరుతున్నారని ఆర్సెస్సెస్ నేత ఇంద్రేష్

TNN 24 Apr 2017, 7:59 pm
అయోధ్యలో రామ మందిరం ప్రాంతంలో మసీదు నిర్మించరాదని ముస్లింలే కోరుతున్నారని ఆర్సెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యానించారు. రామమందిరం సమీపంలో మసీదును నిర్మించడం ముస్లింలు అపవిత్రంగా భావిస్తారని ఆయన అన్నారు.
Samayam Telugu rss leader says muslims dont want mosque to be built at ram temple site
అక్కడ ముస్లింలే మసీదును వద్దంటున్నారు


ఒకరిపేరు మీద ఆలయాలు నిర్మించడం, వాటి సమీపంలో మసీదులు కట్టడం ఇస్లాం అంగీకరించదని, అలాంటి వాటిని అపవివత్రంగా భావిస్తారని కుమార్ చెప్పారు. బాబ్రీ మసీదును బాబర్ కాలంలో నిర్మించారని.. బాబర్ పేరు మీద మసీదు ఉండటం కూడా ముస్లింలు అంగీకరించని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య ప్రాంతలో శాంతి, సహనం వెల్లివిరియాలని ముస్లింలు, హిందువులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.