యాప్నగరం

వారణాసిలో తొక్కిసలాట, 19 మంది మృతి

వారణాసిలో తొక్కిసలాట జరిగి 19 మంది మృతి చెందారు. వారణాసి చందౌలీలకు మధ్యనున్న రాజ్ ఘాట్ బ్రిడ్జ్ పై శనివారం మధ్యాహ్నాం ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇందులో 19మంది చనిపోగా, మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

TNN 15 Oct 2016, 5:08 pm
వారణాసిలో తొక్కిసలాట జరిగి 19 మంది మృతి చెందారు. వారణాసి చందౌలీలకు మధ్యనున్న రాజ్ ఘాట్ బ్రిడ్జ్ పై శనివారం మధ్యాహ్నాం ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇందులో 19మంది చనిపోగా, మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
Samayam Telugu stamped in varanasi 19 people died
వారణాసిలో తొక్కిసలాట, 19 మంది మృతి



జై గురుదేశ్
అనుచరులు, భక్తులు వందల సంఖ్యలో రాజ్ ఘాట్ బ్రిడ్జ్ పై నడుస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.


కాగా, ఈ తొక్కిసలాటలో చనిపోయినవారి కుటుంబాలకు యూపీ సీఎం రూ.2లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.