యాప్నగరం

ఢిల్లీకి టీ పీసీపీ అధ్యక్షుడు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి పయనం అయ్యారు.

TNN 14 Jun 2016, 11:51 am
Samayam Telugu t pcc president
ఢిల్లీకి టీ పీసీపీ అధ్యక్షుడు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లారు హైకమాండ్ పిలుపు మేరకు ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్తో భేటీ అవుతారు. టీ పీసీపీలో ఫిరాయింపులు, వలసలు, పార్టీలో నెలకొన్న పరిస్థితిపై ఆయన నివేదిక ఇవ్వనున్నారు. కాగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ నేతలు వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు దరాబాద్ లో మరోవైపు రేపు హైదరాబాద్లో దిగ్విజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.