యాప్నగరం

మిస్ సౌతిండియాగా ఎంపికైన తమిళనాడు బ్యూటీ

తమిళనాడుకు చెందిన భవిత్ర.బి మిస్ సౌతిండియా-2017గా ఎన్నికైంది.

TNN 29 Jan 2017, 11:09 am
తమిళనాడుకు చెందిన భవిత్ర.బి మిస్ సౌతిండియా-2017గా ఎన్నికైంది. శుక్రవారం కేరళలోని అలెప్పేలోని క్యామెలెట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పోటీలు జరిగాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన యువతులు పాల్గొన్న ఈ పోటీలలో ఫైనల్స్ కు 18మంది చేరుకున్నారు.
Samayam Telugu tamil nadu beauty bags miss south indian
మిస్ సౌతిండియాగా ఎంపికైన తమిళనాడు బ్యూటీ


కాలికట్ చెందిన రెష్మా ఆర్కె నంబియార్, కర్ణాటకకు చెందిన వర్ణ సంపత్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
గతయేది మిస్ సౌతిండియాగా నిలిచిన మీరా మిథున్...ఈయేడాది అదే కిరీటం గెలుచుకున్న భవిత్రకు క్రౌన్ ను ధరింపజేసింది.

మిస్ సౌతిండియా కిరీటం గెలుచుకున్న వారికి కిరీటంతో పాటు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తుంగా..తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే వారికి రూ.6000, రూ.4000 అందిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.