యాప్నగరం

క్యాష్ వ్యాన్‌పై తీవ్రవాదుల దాడి, 5గురు మృతి

జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులు ఓ బ్యాంకు క్యాష్ వ్యాన్ పై దాడి చేసి ఐదుగురు పోలీసులు

TNN 1 May 2017, 5:55 pm
జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులు ఓ బ్యాంకు క్యాష్ వ్యాన్ పై దాడి చేసి ఐదుగురు పోలీసులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కాల్చి చంపారు. ఈ సంఘటన సౌత్ కశ్మీర్ లోని కుల్గామ్ లో చోటు చేసుకుంది. అయితే క్యాష్ వ్యాన్ లో నుంచి దుండగులు ఎత్తుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
Samayam Telugu terrorists kill 5 cops try to loot cash van in j k
క్యాష్ వ్యాన్‌పై తీవ్రవాదుల దాడి, 5గురు మృతి


‘సాయుధులైన గుర్తు తెలియని దుండగులు జమ్మూకశ్మీర్ లోని ఓ బ్యాంకుకు చెందిన క్యాష్ వ్యాన్ పై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లాలని విఫలయత్నం చేశారు. కానీ వారిని పోలీసులు నిలువరించారు’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

క్యాష్ వ్యాన్ పై దాడికి పాల్పపడ్డ దుండగులు రైఫిళ్లతో పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడికి పాల్పండిది తీవ్రవాదులగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.