యాప్నగరం

కేంద్ర ఆర్థిక సాయాన్ని మించిన కేరళ విరాళాలు

వరదల్లో అతలాకుతలమైన కేరళకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభించిన విరాళాలే ఎక్కువగా ఉన్నాయి.

Samayam Telugu 30 Aug 2018, 10:07 pm
రదల్లో అతలాకుతలమైన కేరళకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభించిన విరాళాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేరళ వరద పరిస్థితిని అంచనా వేసిన తర్వాత అత్యవసర సాయం కింద రూ.600 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.