యాప్నగరం

బెర్లిన్‌లో రాహుల్ ఏపీ నినాదం.. ప్రత్యేక హోదా మేమిస్తాం!

2019లో తాము అధికారిలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహల్ గాంధీ బెర్లని వేదికపై స్పష్టం చేశారు.

Samayam Telugu 24 Aug 2018, 8:09 pm
2019లో తాము అధికారిలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహల్ గాంధీ బెర్లని వేదికపై స్పష్టం చేశారు. శుక్రవారం బెర్లిన్‌లో జరిగిన ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒకరు ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగారు.
Samayam Telugu Untitledfs


దీనిపై రాహుల్ సమాధానమిస్తూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీ ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అని తెలిపారు.బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను ప్రధాని మోడీ బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.