యాప్నగరం

​21కి చేరిన ఇటలీ మృతుల సంఖ్య

ఇటలీ భారీ భూకంపం ఏర్పడిన సంగతి తెలిసిందే.

TNN 24 Aug 2016, 3:58 pm
ఇటలీ భారీ భూకంపం ఏర్పడిన సంగతి తెలిసిందే. భూకంపం ధాటికి సెంట్రల్ ఇటలీ చిగురుటాకులా వణికింది. వందల సంఖ్యలో ఇళ్లు, భవనాలు కుప్పకూలాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. నిలువ నీడలేక, ఆహార పానీయాలు లేక ప్రజలు రోడ్ల మీద కూర్చుని ఉన్నారు. శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 21 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Samayam Telugu death toll raising in italy earthquake
​21కి చేరిన ఇటలీ మృతుల సంఖ్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.