యాప్నగరం

కారుబాంబు పేలుళ్లు.. 20 మంది దుర్మరణం

సోమాలియా రక్తసిక్తమైంది. ఇస్లామిక్ తీవ్రవాదుల బాంబు దాడుల్లో 20 మంది దుర్మరణం చెందారు.

Samayam Telugu 10 Nov 2018, 8:23 am
సోమాలియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం రాజధాని మొగదిషులోని ఓ హోటల్ బయట నాలుగు కార్ల బాంబులను పేల్చడంతో 20 మంది దుర్మరణం చెందారు మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు సోమాలియా ఆత్మహుతి దళాలు హోటల్‌లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరపడంతో నలుగురు ఆత్మహుతి సభ్యులు మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.