యాప్నగరం

సైబర్ దాడులు.. బ్యాంకులు సురక్షితమేనా?

ఇంటర్నెట్ యుగంలో ప్రతి పని ఆన్‌లైన్లో సాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీల నుంచి వివిధ చెల్లింపుల వరకు ప్రతి ఒక్కటీ డిజిటల్ బాటపట్టాయి.

Samayam Telugu 13 Jun 2018, 6:49 pm
ఇంటర్నెట్ యుగంలో ప్రతి పని ఆన్‌లైన్లో సాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీల నుంచి వివిధ చెల్లింపుల వరకు ప్రతి ఒక్కటీ డిజిటల్ బాటపట్టాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు.. వాటిని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు నుంచి వివిధ ఐటీ సంస్థలు, స్టార్టప్ సంస్థలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Samayam Telugu DfkECdSV4AABMND


సైబర్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం.. మన బ్యాంకులకు ఉందా? ముఖ్యంగా, ఐటీ, స్టార్టప్ సంస్థల పరిస్థితి ఏమిటనే విషయాలను పరిశీలిస్తే.. కొన్ని చేదు విషయాలు బయటపడ్డాయి. ‘ఫైర్‌క్యాంపస్’ సర్వే ప్రకారం.. ఇండియాలోని బ్యాంకులు, టెలికాం సంస్థలకు సైబర్ దాడులను ఎదుర్కొనే సమర్ధంగా ఉన్నాయని తెలిసింది. అయితే, స్టార్టప్ సంస్థలు మాత్రం.. ఈ విషయంలో మాత్రం చాలా పేలవంగా ఉన్నట్లు తేలింది. సైబర్ దాడులను ఎదుర్కోవడంలో ఏయే సెక్టార్.. ఎంత శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో ఈ కింది ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.