విజయవాడ: ఏపీలో ఐదగురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా ప్రవీణ్కుమార్ ,నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ముత్యాల రాజు, విశాఖ మున్సిపల్ కమిషనర్ గా హరినారాయణ, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పీఎస్ గిరీషా, పాడేరు ఐటీడీఏ ఇన్ ఛార్జ్ బాధ్యతలు శంకర్ లోకేటికి అప్పగిస్తూ జీవో జారీ అయింది. ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఐఏఎస్ లకు ఇతర శాఖలకు బదిలీ చేశారు.
ఏపీలో ఐదుగురు ఐఏఎస్ల బదిలీలు
విజయవాడ: ఏపీలో ఐదుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
TNN 22 Jul 2016, 6:08 pm