యాప్నగరం

భూమా నాగిరెడ్డి మృతిపై చంద్రబాబు దిగ్భాంతి

టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు..

Samayam Telugu 12 Mar 2017, 4:26 pm
టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. తొలుత భూమా నాగిరెడ్డి గుండెపోటుకి గురయ్యారని తెలుసుకుని ఆయన కుటుంబసభ్యులకి ఫోన్ చేసి మాట్లాడిన చంద్రబాబు మెరుగైన చికిత్స కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. కానీ నంద్యాలలోనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భూమా కన్నుమూశారు.
Samayam Telugu andhra pradesh chief minister expressed grief over demise of nandyala mla bhuma nagi reddy
భూమా నాగిరెడ్డి మృతిపై చంద్రబాబు దిగ్భాంతి


భూమా నాగిరెడ్డి మృతితో షాక్‌కి గురైన చంద్రబాబు.. భూమా కుటుంబససభ్యులకి తన సంతాపం తెలియజేశారు. ఈ కష్టకాలంలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
In deep anguish & shock over the demise of TDP family member Bhuma Nagi Reddy garu. My deepest condolences. We will stand by his family.— N Chandrababu Naidu (@ncbn) March 12, 2017
Shocked to hear of heart attack to TDP member Bhuma Nagi Reddy garu. Spoke to his family members about his condition. Praying for him.— N Chandrababu Naidu (@ncbn) March 12, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.